లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Wi-Fi 7 వచ్చేస్తోంది, అద్భుతమైన ఫీచర్స్తో ఇంటర్నెట్ సేవలు
ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితం చాలా వరకు టెక్నాలజీ మీదే ఆధారపడి ముందుకు సాగుతుంది. ఆన్ లైన్, ఇంటర్నెట్ అనే పదాలు లేకుండా సమాజం ముందుకు సాగలేకపోతోంది. చాలా మంది నెట్టింట్లోనే గడుపుతున్నారు. వైఫై సాయంతో ఆన్ లైన్లోనే పనులు చక్కదిద్దుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని రోజు రోజుకు మెరుగైన సేవలు అందుకుంటున్నారు. అందులో భాగంగానే వైఫై సైతం రకరకాలుగా అప్ డేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వైఫై 6 స్థానంలో.. అత్యాధునిక ఫీచర్లతో వైఫై
ఏపీతో బాబుకి ఏమిటి సంబంధం…? మంత్రి ధర్మాన సూటి ప్రశ్న
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రకి బాబు ఏం చేశాడు?
బీసీలకు చంద్రబాబు ఏ ఒక్క మేలు చేయలేదు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వలేదు.
జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్...