లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  చిత్తూరు జిల్లా యర్రాతివారిపల్లిలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫెరెన్స్: రాజకీయాల్లో దిగజారుడుతనంతో మాట్లాడటం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి శ్రీ...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Pashupatinath Temple: పశుపతినాథ్ ఆలయం: చరిత్ర, కథ, ఆచారాలు

Pashupatinath Temple: భారతదేశంలో కాకుండా వేరే దేశంలో ఉండి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం పశుపతినాథ్ ఆలయం. ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది ఈ శివాలయం. ఈ గుడి అత్యంత ప్రాచీనమైనది. భాగమతి నది ఒడ్డున కొలువై ఉంది ఈ శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు పశుపతి నాథ్ గా పూజలు అందుకుంటున్నాడు. నేపాల్, భారతదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. స్కంద పురాణం ప్రకారం.. పార్వతీ దేవి అత్యంత

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement