లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా యర్రాతివారిపల్లిలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫెరెన్స్:
రాజకీయాల్లో దిగజారుడుతనంతో మాట్లాడటం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అలవాటుగా మారిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి శ్రీ...
Pashupatinath Temple: పశుపతినాథ్ ఆలయం: చరిత్ర, కథ, ఆచారాలు
Pashupatinath Temple: భారతదేశంలో కాకుండా వేరే దేశంలో ఉండి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే క్షేత్రం పశుపతినాథ్ ఆలయం. ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది ఈ శివాలయం. ఈ గుడి అత్యంత ప్రాచీనమైనది. భాగమతి నది ఒడ్డున కొలువై ఉంది ఈ శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు పశుపతి నాథ్ గా పూజలు అందుకుంటున్నాడు. నేపాల్, భారతదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. స్కంద పురాణం ప్రకారం.. పార్వతీ దేవి అత్యంత