లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సింగరేణిలో ఆధిపత్యపోరు! సద్దుమణిగిన గొడవలో తాజాగా మరో ట్విస్ట్
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణిలో 40 వేల మంది కార్మికులు, మూడు వేల మందికిపైగానే అధికారులు పనిచేస్తున్నారు. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాలలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సరిపడే బొగ్గును సరఫరా చేస్తూనే మరోవైపు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి సింగరేణి అడుగుపెట్టింది. 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితోపాటు సోలార్ పవర్ రంగంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది.
బీబీనగర్ ఎయిమ్స్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్.. దరఖాస్తు గడువు పొడిగింపు
AIIMS బీబీనగర్ గ్రూప్ A ఫ్యాకల్టీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీని తాజాగా పొడిగించారు. అప్లై చేయాలనుకునేవారు వెంటనే చేసుకోవాలి.ఆల్...