లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఆహ్లాదాన్ని పంచే అసాధారణ హిల్ స్టేషన్ విశేషాలు
పనిఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సాధారణంగా కొంతమంది విహారయాత్ర రద్దీగా లేని అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మరి కొంతమందికి, విశ్రాంతి కోసం ఏకంతమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటారు. అయితే ప్రశాంతతతోపాటు అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాలనుకునేవారు ఎత్తయిన పర్వత శ్రేణులను ఆశ్రయిస్తారు.ప్రశాంతమైన పచ్చదనంతో కప్పబడిన ఈ కొండలు మరో ప్రపంచపు అనుభూతులను చేరువ చేస్తాయి. భారతదేశంలోని ఈ అసాధారణ హిల్ స్టేషన్లను జీవితంలో ఒక్కసారైనా చేరుకోవాల్సిందే. అందుకే అలాంటి వాటిని మీకు పరిచయం
జనసేన జడ్పీటీసీపై తెలంగాణలో కేసులు – చేపపిల్లల కాంట్రాక్ట్ కోసం అంత పని చేశారా...
Case On Janasena ZPTC : జనసేన పార్టీ జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్నాయుడుపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు. నకిలీ గ్యారంటీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. అక్వా వ్యాపారంలో ఉన్న గుండా జయప్రకాష్ నాయుడు తెలంగాణ మత్స్యశాఖ రెండు నెలల క్రితం చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి రూ.113 కోట్ల వ్యయంతో ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్నారు.