లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే 5 రాశుల వారు ఎవరో తెలుసా.. ఇందులో మీ...
మనమందరం బలంగా మరియు శక్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. మన వ్యక్తిత్వం మరియు మనలోని కొన్ని చమత్కారాలు మనం ఎవరో నిర్ణయిస్తాయి. అధికారం మరియు శక్తి మన సంకల్పం, కృషి మరియు యోగ్యత ద్వారా వస్తాయి. జ్యోతిషశాస్త్రంలో మన వ్యక్తిత్వాలు మన జన్మ రాశి ద్వారా విశ్లేషించబడతాయి, తద్వారా మన లక్షణాలను మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారం, శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉండటం కొన్ని రాశుల యొక్క సహజ లక్షణం. ఈ పోస్ట్లో, మీరు రాశిచక్ర గుర్తులు
దారుస్సలాం నుండి అనుమతి; అందుకే తూతూమంత్రంగా వేడుకలు: బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫైర్!!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.కేంద్ర పర్యాటక