లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Charminar భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న Assam CM Himanta Biswa Sarma | DNN...
హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెబ్ స్టోరీస్ బిగ్బాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాటీవీసినిమా రివ్యూఓటీటీ-వెబ్సిరీస్ ఆట ఫోటో గ్యాలరీ ఇండియా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ఐపీవోమ్యూచువల్ ఫండ్స్ఆటో టెక్ మొబైల్స్టీవీగాడ్జెట్స్ల్యాప్టాప్ ఆధ్యాత్మికం వాస్తుశుభసమయం లైఫ్స్టైల్ ఫుడ్ కార్నర్ఆరోగ్యం మరికొన్ని ఎడ్యుకేషన్ఐపీఎల్ 2022యువక్రైమ్జాబ్స్ట్రెండింగ్రైతు దేశంపాలిటిక్స్న్యూస్ప్రపంచంహైదరాబాద్అమరావతివిశాఖపట్నంవిజయవాడరాజమండ్రికర్నూల్తిరుపతినెల్లూరువరంగల్నల్గొండకరీంనగర్నిజామాబాద్ Select Language Englishहिन्दीবাংলাमराठीਪੰਜਾਬੀગુજરાતીPapeeDabba நாடுPapeeDabba Ganga హోమ్ వీడియోలు  / హైదరాబాద్ Charminar భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న Assam CM Himanta Biswa Sarma | DNN | PapeeDabba Desam By : PapeeDabba Desam |
Mann ki Baat:చిరుతలు రావడం హ్యాపీ, ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు: మోడీ
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఇవాళ 93వ ఎపిసోడ్ సందర్భంగా రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఒకటి చిరుతలు తిరిగిరావడం, రెండోది చండీఘడ్ ఎయిర్ పోర్టు పేరు మార్చే విషయం ప్రస్తావించారు.దేశానికి చిరుత పులుల రావడం పట్ల 130 కోట్ల మంది జనం సంతోషంగా ఉన్నారని మోడీ అన్నారు. ప్రజలు అంతా గర్వంతో ఉన్నారని పేర్కొన్నారు. చిరుతలను టాస్క్ ఫోర్స్ పర్వేక్షిస్తోందని తెలిపారు. జనాలు ఎప్పుడు సందర్శించవచ్చో చెబుతామని వివరించారు. చిరుతలకు సంబంధించి ప్రచారం