లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కల ఫలించినవేళ: 9 ఏళ్ల చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేళ్ల కల ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం కేసీఆర్తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ దంపతులు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్
విశాఖ గొప్పతనాన్ని చాటి చెప్పే సదస్సు…తరలి రానున్న ప్రపంచ ఐటీ దిగ్గజాలు!
విశాఖకు పెట్టుబడులు ఇప్పటికే వరదల వలె వస్తున్నాయి..ఐటీ రంగంలో మరింత పెట్టుబడులు తీసుకురావడంపై జగన్ ప్రభుత్వం దృష్టిసారించింది.. అందులో భాగంగానే ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో ప్రపంచ సదస్సు విశాఖ వేదికగా జనవరి 20,...