లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
పైరసీకి బలైన తొలి సినిమా కృష్ణం రాజుదే
పైరసీ... పైరసీ... పైరసీ... ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న భూతాలలో ఇదీ ఒకటి. ప్రపంచంలో సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదల అయినా సరే కొన్ని క్షణాల్లో ఆన్లైన్లోకి ప్రింట్ వచ్చేస్తుంది. ప్రతి సినిమా పైరసీకి బలవుతోంది. అసలు, తెలుగులో పైరసీకి గురైన తొలి సినిమా ఎవరిదో తెలుసా? కృష్ణం రాజుదే. కృష్ణం రాజు (Krishnam Raju) కథానాయకుడిగా టైటిల్ పాత్రలో నటించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా 'తాండ్ర పాపారాయుడు' (Tandra Paparayudu Movie).
Recession: 2023లో ఆర్థిక మాంద్యం.. ప్రపంచ బ్యాంక్ సంచలన రిపోర్ట్.. గత 50 ఏళ్లలో..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Monday, September 19, 2022, 11:15 [IST] Recession: ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్థిక మాంద్యం రాలేదని చాలా మంది ఆనందంగా ఉన్నారు. అయితే పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు 2023లో మాంద్యంలోకి జారుకుంటాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకుల