లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకుల బాహబహి
ఎన్టీఆర్ జిల్లా మైలవరం వెల్వడంలో వైసీపీ నాయకుల బాహబహి...
మట్టి తరలింపు విషయంలో యరమల రాంభూపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తోట తిరుపతిరావు వర్గాల మధ్య ఘర్షణ.వేసవిలో పొలాల్లో నిల్వ చేసిన మట్టిని ఇటుక...
ముమ్మరంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టండి
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆదేశాలు
గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఆదేశాలు...