లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
క్షణికావేశంలో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారు- సీపీ కాంతి రాణా టాటా
Vijayawada News : విజయవాడలో టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి వెనుక వైసీపీ గంజాయి మాఫియా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ తో చెన్నుపాటి గాంధీపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా క్షణికావేశంలో దాడి జరిగినట్లు తెలిపారు. ఒకరికొకరు ఎదురుపడి, క్షణికావేశంతో కొట్టుకున్నారన్నారు. ప్రత్యర్థులు
విశాఖ హుక్కు పై మోడీని ప్రశ్నించండి-సిపిఐ
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు పలకండి-ఏఐటియుసి- సిపిఐ పిలుపు.
విశాఖ హుక్కు పై ఆంధ్ర బిజెపి శ్రేణులు మోడీని ప్రశ్నించండి.
రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి-...