లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..

టొయోట హైరైడర్ (Toyota Hyryder): టొయోట కంపెనీ యొక్క ఆధునిక మిడ్-సైజ్ ఎస్‌యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) చాలా రోజులకు ముందే భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. అయితే ధరల మాత్రం కంపెనీ ఈ మధ్య కాలంలో అధికారికంగా వెల్లడించింది. ఇందులో కూడా కంపెనీ కేవలం నాలుగు వేరియంట్స్ ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. అయితే రానున్న రోజల్లో మరిన్ని వేరియంట్స్ ధరల వెల్లడించనుంది. కంపెనీ ఇప్పటికే తన కొత్త టొయోట హైరైడర్ కోసం
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

4G కంటే 5G ఫోన్లు వాడే వారికి 50% ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వస్తోంది?...

| Published: Saturday, September 10, 2022, 11:10 [IST] మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లైయితే, మీరు 5G ఫోన్ ని కొనుగోలు చేయడం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. 5G-ప్రారంభించబడిన ఫోన్ ని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ముందు 5Gని పొందుతారు అని మనము ఇదివరకే తెలుసుకున్నాము. భారతదేశంలో 5G నెట్‌వర్క్ లాంచ్‌కు ముందు, ఇప్పటికే 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement