లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..
టొయోట హైరైడర్ (Toyota Hyryder): టొయోట కంపెనీ యొక్క ఆధునిక మిడ్-సైజ్ ఎస్యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) చాలా రోజులకు ముందే భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. అయితే ధరల మాత్రం కంపెనీ ఈ మధ్య కాలంలో అధికారికంగా వెల్లడించింది. ఇందులో కూడా కంపెనీ కేవలం నాలుగు వేరియంట్స్ ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. అయితే రానున్న రోజల్లో మరిన్ని వేరియంట్స్ ధరల వెల్లడించనుంది. కంపెనీ ఇప్పటికే తన కొత్త టొయోట హైరైడర్ కోసం
4G కంటే 5G ఫోన్లు వాడే వారికి 50% ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ వస్తోంది?...
| Published: Saturday, September 10, 2022, 11:10 [IST] మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లైయితే, మీరు 5G ఫోన్ ని కొనుగోలు చేయడం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. 5G-ప్రారంభించబడిన ఫోన్ ని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ముందు 5Gని పొందుతారు అని మనము ఇదివరకే తెలుసుకున్నాము. భారతదేశంలో 5G నెట్వర్క్ లాంచ్కు ముందు, ఇప్పటికే 5G స్మార్ట్ఫోన్ను కలిగి