లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఫైనల్?
గతంలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు.. 2024లో ఏపీలో జరగబోయే ఎన్నికలు ఒక ఎత్తు. అనేక కారణాల రీత్యా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక కసరత్తుకాగా, లోక్సభ స్థానాలకు ఎంపిక చేయడం అంతకు మించిన కసరత్తు అవుతుంది. ప్రస్తుతానికి అధికారంలోని వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లను సాధించడంపైనే దృష్టిసారించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
వై నాట్ 175’కు రాజమండ్రి నుండే శ్రీకారం
వై నాట్ 175'కు రాజమండ్రి నుండే శ్రీకారం
ప్రక్షాళన దిశగా సీఎం ఆదేశాలు
త్వరలో ఆలయ కమిటీల నియామకం
పార్టీకి ప్రాణం పెట్టేవారు, అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యం
త్వరలో సిటీ...