లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఫ్లెక్సీ మిస్సింగ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
CBI Former JD Laxminarayana: విలువైన వస్తువులు, ఫోన్ లు, నగలు, డబ్బులు, వాహనాలు పోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తరచుగా చూస్తూనే ఉంటాం. అలాగే గొడవలు, అల్లర్లు, మనుషులు మిస్సింగ్ అయినా వెంటనే పీఎస్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రంగంలోకి దిగి మన సమస్యలు తీర్చేస్తుంటారు. కానీ మా పొలంలో ఫ్లెక్సి మిస్ అయిందంటూ వెళ్లి కంప్టైంట్ చేస్తే మాత్రం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అదే జరిగింది కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో. మామూలుగా అయితే
అయోధ్య ఆలయం బ్యాక్గ్రౌండ్లో: ప్రభాస్కు అరుదైన ఆహ్వానం: పాన్ ఇండియా హీరో అంటే ఇదీ..!!
అమరావతి: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్కు అరుదైన ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని అందుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఆయన ఒక్కడే. ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవ్గణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సారి ప్రభాస్కు ఆ ఛాన్స్ లభించింది. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లో తమకు ప్రభాస్ కంటే మరో హీరో పేరు ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదని నిర్వాహకులు వ్యాఖ్యానించడం ఆయనకు ఉన్న