లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Navratri 2022 Mantras: నవరాత్రుల్లో దుర్గమ్మ మంత్రాలు, వాటి అర్థాలు, ప్రాముఖ్యత
Navratri 2022 Mantras: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో అమ్మ వారి తొమ్మిది అవతారాలను స్వచ్ఛమైన ఆత్మ మరియు హృదయంతో మన ఇళ్లలోకి స్వాగతించడం చాలా ముఖ్యం. తద్వారా ఆ దుర్గా దేవి మనల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వేదాలు, గ్రంథాల ప్రకారం, నవరాత్రుల తొమ్మిది రోజులలో మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. ఇది మనసు లోపలి నుండి మనల్ని నయం చేస్తుందని
గాలి జనార్ధనరెడ్డి కేసు – సుప్రీం కీలక ఆదేశాలు: విచారణపై అసహనం..!!
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు 12 ఏళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. విచారణ ఇప్పుడు ఏ దశలో ఉందో చెప్పాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణ ఎందుకు ముందుగా జరగటం లేదో ఈనెల 19వ తేదీలోపు సీల్డ్ కవర్ లో నివేదిక