లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Navratri 2022 Mantras: నవరాత్రుల్లో దుర్గమ్మ మంత్రాలు, వాటి అర్థాలు, ప్రాముఖ్యత

Navratri 2022 Mantras: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవరాత్రులు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో అమ్మ వారి తొమ్మిది అవతారాలను స్వచ్ఛమైన ఆత్మ మరియు హృదయంతో మన ఇళ్లలోకి స్వాగతించడం చాలా ముఖ్యం. తద్వారా ఆ దుర్గా దేవి మనల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని కలిగి ఉంటారు. వేదాలు, గ్రంథాల ప్రకారం, నవరాత్రుల తొమ్మిది రోజులలో మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. ఇది మనసు లోపలి నుండి మనల్ని నయం చేస్తుందని
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

గాలి జనార్ధనరెడ్డి కేసు – సుప్రీం కీలక ఆదేశాలు: విచారణపై అసహనం..!!

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు 12 ఏళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. విచారణ ఇప్పుడు ఏ దశలో ఉందో చెప్పాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణ ఎందుకు ముందుగా జరగటం లేదో ఈనెల 19వ తేదీలోపు సీల్డ్ కవర్ లో నివేదిక

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement