లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
వైసీపీ, టీడీపీ మధ్య 2024 అజెండా పోరు-డిసైడ్ చేయబోతున్న ఏపీ అసెంబ్లీ ? టర్నింగ్...
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ దానికి సరైన ముగింపు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతోంది. అదే సమయంలో అమరావతిని సైతం ఏకైక రాజధానిగా అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ కూడా అమరావతి రైతులతో కలిసి న్యాయపోరాటం, వీధిపోరాటాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో 2024 ఎన్నికల అజెండా నిర్ణయానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఈసారి ఏపీ అసెంబ్లీ భేటీ వేదిక కాబోతోంది. అమరావతి స్ధానంలో తెరపైకి వచ్చిన మూడు రాజధానులు అమల్లోకి
Bigg Boss Telugu 6: రెండోవారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది.. మరో...
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Monday, September 12, 2022, 16:20 [IST] మొత్తానికి బిగ్ బాస్ తొలి వారంలో ఎలిమినేషన్స్ ఉంటుంది అని బాగానే హైలెట్ చేసినప్పటికీ వారం చివరలో మాత్రం ఈసారి 3ఎలిమినేషన్స్ లేవు అని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో డేంజర్ జోన్ లో ఉన్న ఆరోహి అభినయ శ్రీ ఇద్దరు కూడా సేఫ్ గా బయటపడ్డారు. కానీ రెండవ