లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

విజయ్ దేవరకొండను తొక్కేయడానికి ప్లాన్.. ఇండస్ట్రీలో అలాంటివి సహజమే.. రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో లైగర్, విజయ్ దేవరకొండ సినిమాలపై జరిగిన రచ్చ మరో విషయం మీద జరగలేదనే స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే విజయ్ దేవరకొండను తొక్కేయడానికి టాలీవుడ్ హీరోలు ప్రయత్నించారనే విషయంపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్, పూరీ, చార్మీలకు వ్యతిరేకంగా 2 వేలకుపైగా వీడియో రివ్యూలు రావడం భారీ చర్చకు దారి తీసింది. ఉద్దేశపూర్వకంగానే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడా అనే విషయంపై
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఘోర పడవ ప్రమాదం: 23 మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు

ఢాకా: బంగ్లాదేశ్ దేశంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ‌కరాటోయా నదిలో ఆదివారం పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. "మేము 23 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు మరిన్ని మృతదేహాల కోసం వెతుకుతున్నారు' స్థానిక పోలీసు అధికారి షఫీకుల్ ఇస్లాం వెల్లడించారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ప్రమాదం జరిగిన ఉత్తర పంచాఘర్ జిల్లా పాలనాధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement