లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఒకేసారి మూడేళ్ల ఫీజుల సవరణ, టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం!
తెలంగాణలో ఇంజినీరింగ్ సహా పలు కోర్సుల ఫీజులను సవరించాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించింది. ఈ ఏడాదికి పాత ఫీజుల వర్తింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 2022-23, 2023-24, 2024-25 మూడు విద్యాసంవత్సరాల ఫీజులను ఈ ఏడాదిలోనే సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కళాశాలల వారీగా ఫీజుల ఖరారుపై టీఏఎఫ్ఆర్సీ పునర్విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా టీఏఎఫ్ఆర్సీ ఆడిటర్లు.. కాలేజీలు సమర్పించిన నివేదికను పునఃపరిశీలిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ఫీజులను సవరించరాదని
UPI Payments: భారీగా పెరిగిన యూపీఐ పేమెంట్స్.. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల...
యూపీఐ యాప్స్.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2016 సంవత్సరంలో ప్రారంభిచారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో Paytm లేక Phonepe లేక Google Pay లేక BHIM UPI లేక అమెజాన్ పే ఉంటున్నాయి. కొద్దరి వద్ద అన్ని యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. వీధి వ్యాపారులు కూడా UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు తీసుకుంటున్నారు. దేశంలో క్రమంగా యూపీఐ పేమెంట్స్ పెరుగుతున్నాయి. With UPI, make assured secure payments that are instant, simple