లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Mahesh Babu Rajamouli: మహేశ్ బాబు SSMB29 చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరో? ఇంకా...
ఒకరు సూపర్ స్టార్.. మరొకరు దర్శక ధీరుడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. అవునండీ.. మీకు వచ్చిన డౌట్ నిజమే. ఇప్పుడు మాట్లాడుతుంది మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించే. వీరిద్దరి కలయికలో సినిమా రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అలాంటి తరుణం రానే వచ్చింది. జక్కన్న రాజమౌళి, హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు కాంబోలో SSMB29గా సినిమా రానున్న విషయం
అమరావతి పాదయాత్రలో ఉద్రిక్తత: బౌన్సర్లు, బెంజికార్లంటూ మంత్రి చెల్లుబోయిన
గుంటూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, బుధవారం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. అయితే, ఐతానగర్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని, అటువైపుగా వెళ్లొద్దని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, స్థానిక రైతులు కూడా అమరావతి రైతులు భావించినట్లుగా