లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Mahesh Babu Rajamouli: మహేశ్ బాబు SSMB29 చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరో? ఇంకా...

ఒకరు సూపర్ స్టార్.. మరొకరు దర్శక ధీరుడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. అవునండీ.. మీకు వచ్చిన డౌట్ నిజమే. ఇప్పుడు మాట్లాడుతుంది మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించే. వీరిద్దరి కలయికలో సినిమా రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అలాంటి తరుణం రానే వచ్చింది. జక్కన్న రాజమౌళి, హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు కాంబోలో SSMB29గా సినిమా రానున్న విషయం
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అమరావతి పాదయాత్రలో ఉద్రిక్తత: బౌన్సర్లు, బెంజికార్లంటూ మంత్రి చెల్లుబోయిన

గుంటూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే, బుధవారం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. అయితే, ఐతానగర్ మీదుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసం ఉందని, అటువైపుగా వెళ్లొద్దని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, స్థానిక రైతులు కూడా అమరావతి రైతులు భావించినట్లుగా

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement