లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినం, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
TS Cabinet Decisions : సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 16,17,18 మూడురోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు నిర్వహించున్నారు. ముగింపు వేడుకలను 2023 సెప్టెంబర్ 16,17,18
బెండపూడి అడ్రస్ కోసం గూగుల్ సెర్చ్ – ఆస్ట్రేలియా నుంచొచ్చిన టీచర్: జగన్ సర్కార్పై
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల ఖ్యాతి.. ఖండాంతరాలు దాటింది. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ను ప్రపంచదేశాలు ప్రశంసించాయి. భారత్లోని అమెరికా హైకమిషనర్ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెండపూడి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని ముగ్ధులయ్యారు. అమెరికన్ విద్యార్థులతోనూ ప్రతి ఆదివారం డిబేట్స్లో పాల్గొంటోన్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆమె పేరు వివియాన్. విద్యార్థులు ఇంగ్లీష్పై