లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
“మోడీ, ఆర్ఎస్ఎస్కు దసరా బోనస్!!”
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ జనతాపార్టీ, ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పీఎఫ్ఐ కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఈ నేతల కదలికలపై దసరా నవరాత్రుల వేళల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు రచించించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం తెలిపింది. నాగ్పుర్లోని ఆర్ఎస్ఎస్
ప్రతీ ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి-సీఎం జగన్
ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిoదేనని అదేశించారు ఏపీ సీఎం జగన్. వైద్య,ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ,కోవిడ్...