లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రేపు కడపలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర
ముఖ్యమంత్రి మొండి వైఖరితో తీసుకువచ్చిన కొత్త కౌలు సాగు చట్టమే కౌలు రైతుల ఉసురు తీసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. భూ యజమానుల అనుమతి ఉంటేనే లోన్లు,...
గజినీలకు గుడ్ న్యూస్, ఆ క్యాప్ పెట్టుకుంటే మతిమరుపు పోతుందట!
మతిమరుపు చాలా ప్రమాదకరం. వయస్సు పెరిగే కొద్ది జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఏం చేశామో, ఎప్పుడు చేశామనే విషయాలను మర్చిపోతారు. చిత్త వైకల్యం, అల్జీమర్స్ అటువంటివే. కొంతమంది తమ మతిమరుపు కారణంగా ఆర్థిక వివరాలు మర్చిపోయి దాచిన డబ్బు వివరాలు కూడా మర్చిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. 20 నిమిషాల్లోనే అన్నీ గుర్తుకొచ్చేస్తాయట: మెదడులో కణాలు, నరాలు దెబ్బతినడం వల్ల మతిమరుపు వస్తుంది. మెదడు జాగ్రత్తగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలకి బలమైన