లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అర్హులై ఉండీకూడా లబ్ధి చేకూరని వారికి మరో అవకాశం
అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్థిర సంకల్పంతో, పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు ₹590.91...
Lido Learning: Paytm విజయ్ శేఖర్ శర్మకు భారీ నష్టం.. దివాలా తీసిన ఎడ్-టెక్...
ఇన్వెస్టర్ల అంగీకారంతో.. లిడో లెర్నింగ్ తన వాటాదారుల నుంచి సెప్టెంబర్ 5న మెజారిటీ పొందిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ కార్యకలాపాలను మూసివేసింది. కరోనా సమయంలో ఎడ్-టెక్ కంపెనీలు ఊపందుకున్నప్పటికీ అనతి కాలంలో నష్టాలపాలయ్యాయి. ఏడు నెలల క్రితం 1200 మందిని కంపెనీ తొలగించింది. కరోనా తర్వాత తొలగింపులు.. కరోనా మహమ్మారి తర్వాత స్కూల్స్, విద్యాసంస్థలు తెరుచుకోవటంతో వ్యాపారం కోసం ఎడ్-టెక్ స్టార్టప్లు భారీగా నిధులను ఖర్చుచేశాయి. ఈ క్రమంలో భారీ