లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Saturday, September 24, 2022, 16:02 [IST] అక్టోబరు 1న ప్రగతి మైదాన్లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ శనివారం ట్వీట్ చేసింది. జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ కూడా 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. కొత్త శిఖరాలకు "భారతదేశం డిజిటల్
క్వీన్ ఎలిజబెత్ 2: కింగ్ చార్లెస్ 3 ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి?
క్వీన్ ఎలిజబెత్ 2 మరణించిన 48 గంటల లోపే కింగ్ చార్లెస్ 3 బ్రిటన్కు కొత్త రాజు అయ్యారు. కొన్ని బదిలీలు కాగితంపై సజావుగా సాగిపోతాయి. కానీ, వాస్తవంలో అంత సులువుగా జరగవు. బ్రిటన్, రాజ కుటుంబం అనేక సవాళ్లు ఎదుర్కుంటున్న సమయంలో కింగ్ చార్లెస్ 3 సింహాసనం అధిష్టించారు. కొత్త రాజు ముందు పెను సవాళ్లు ఉన్నాయని, వాటిని ఆయన ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ఆయన పాలన, రాజరికం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.