లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
యుక్రెయిన్లో శ్రీలంక తమిళులపై చిత్రహింసలు: కాలి వేళ్ల గోర్లను పీకేశారు, కడుపులో పిడిగుద్దులు గుద్దారు
ఇటీవల రష్యా ఆక్రమణల నుంచి ఇజ్యుమ్ నగరాన్ని యుక్రెయిన్ విడిపించుకొంది. ఆ నగరంలో రష్యా అరాచకాలకు పాల్పడిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.ఇజ్యుమ్లో కొందరు శ్రీలంక తమిళులను కూడా నెలలపాటు రష్యా సైనికులు నిర్బంధంలోకి తీసుకున్నారనే వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.''మేం ప్రాణాలతో అసలు బయటపడతామని అనుకోలేదు''అని దిలుజన్ పత్తినజకన్ చెప్పారు.గత మే నెలలో రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్న ఏడుగురు శ్రీలంక తమిళులలో దిలుజన్ ఒకరు. ఈశాన్య యుక్రెయిన్లోని కుపియాన్సెక్ నగరంలోని తమ ఇళ్ల నుంచి 125 కి.మీ.
బెస్ట్ Smartwatch కోసం చూస్తున్నారా.. ఇంకెదుకు ఆలస్యం ఇది చదవండి!
| Published: Monday, September 12, 2022, 10:44 [IST] ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు, యూత్, పెద్దవారు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ smartwatchలను ధరించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వారి ఆసక్తి తగ్గట్టూ అనేక కంపెనీలు సైతం నిత్యం అందుబాటు ధరల్లో మంచి ఫీచర్లతో కొత్త smartwatchలను విడుదల చేస్తున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే మరియు మీ బడ్జెట్ రూ.5,000 లోపు ఉన్నట్లయితే.. ఇక్కడ, మేము మీ బడ్జెట్కు అనుగుణంగా