లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ప్రభాస్కు అరుదైన గౌరవం, ఢిల్లీ రామ్లీలా మైదానంలో రావణ దహనానికి ఆహ్వానం?
ప్రభాస్ కు ఆహ్వానం, ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. పాన్ ఇండియన్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఈ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ కు అరుదైన గౌరవం దక్కబోతున్నది. ఈ ఏడాది ఢిల్లీలోని లవకుశ రామ్ లీలా మైదానంలో జరగబోయే దసరా ఉత్సవాల్లో రావణ దహనం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పటికే రామ్ లీలా కమిటీ సభ్యులు అతడికి ఆహ్వానం పంపించారు. దసరా ఉత్సవాలకు విశిష్ట
వైకుంఠ ద్వారదర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు...
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి గాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే.జనవరి 4వ తేదీ బుధవారం...