లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రిలయన్స్
Reliance Power Shares: మీ దగ్గరున్న వస్తువును మార్కెట్ రేటు కంటే తక్కువకు అమ్ముతారా..? రిలయన్స్ పవర్ (Reliance Power) ఇదే పని చేసింది. దాదాపు 21 రూపాయల దగ్గరున్న షేరును 15 రూపాయలకు కేటాయించడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఎఫెక్ట్తో ఇవాళ్టి (శుక్రవారం) ట్రేడ్లో రిలయన్స్ పవర్ స్టాక్ 10 శాతం లేదా రూ.2.10 నష్టపోయింది, రూ.19.20 వద్ద లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. మేజర్ ఇండెక్స్లు ఇవాళ మధ్యాహ్నం నుంచి కోలుకున్నా, ఈ స్టాక్
వ్యవసాయ మోటార్లకు మీటర్లు, సబ్సిడీల ఎత్తివేత నిజమేనా ? ఎమ్మెల్యే రఘునందన్ రావు...
సెప్టెంబర్ 15, 2020లో తెలంగాణ అసెంబ్లీ కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై తమ నిర్ణయాన్ని తెలిపిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నేడు అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని సభలో మాట్లాడారు దుబ్బాక ఎమ్మెల్యే. సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు, కేంద్రం బిల్లుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని పదే పదే మంత్రులు చెబుతున్నారు. 17 ఏప్రిల్ 2020లో సెక్షన్ 65 ప్రకారం ..