లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్- 7 నెలల్లో రూ.40361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు..
ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణం లేదని, సంస్ధలు రావడం లేదని, పెట్టుబడులు పెట్టడం లేదన్న విపక్షాల విమర్శలకు చెక్ పడింది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కనిపిస్తోంది. తాజాగా గత ఏడునెలల్లోనే భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల సంఖ్య అక్షరాలా రూ.40361 కోట్లు. ఈ మొత్తం పెట్టుబడులు కూడా గత 7నెలల్లోనే రాష్ట్రానికి తరలివచ్చాయి. దీంతో భారతదేశానికి
సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీనంపై యూజీసీ కీలక ప్రకటన
సాంకేతిక అవరోధాలు సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీన ప్రతిపాదనలపై ప్రభావం చూపవని యూజీసీ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) తొలిదశలో ఎదురైన సాంకేతిక లోపాలు జేఈఈ,...