లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Soya Myths: సోయాతో సంతానలేమి, రొమ్ము క్యాన్సర్.. అపోహలేనంటున్న వైద్యులు

Soya Myths: సోయా.. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థం. చాలా మంది సోయా తినాలని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఓ పది మందిని సోయా గురించి అడిగి చూస్తే.. వారి నుండి విభిన్న సమాధానాలు వస్తాయి. సోయా మరియు దాని ఉప-ఉత్పత్తులు (టోఫు, టేంపే మరియు సోయా పాలు వంటివి) మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. సోయా ఆహారాలు హాని కలిగించే అవకాశం లేదని పరిశోధనల్లో ఎక్కువ భాగం
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Multibagger Stock: కనక వర్షం.. లక్షను రూ.7.30 కోట్లు చేసిన స్టాక్.. మీరూ ఓ...

స్టాక్ వివరాలు.. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది హావెల్స్ ఇండియా కంపెనీ షేర్ గురించి. ఇది 2001 నుంచి ఇప్పటి వరకు 72,926.46 శాతం బలమైన రాబడిని అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. 23 మార్చి 2001న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఈ స్టాక్ ధర అప్పట్లో రూ.1.89 మాత్రమే. హావెల్స్ ఇండియా షేర్లు NSEలో రూ.1,346 వద్ద ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 62 శాతానికి పెరిగింది. 6 నెలల్లో అదరగొట్టిన

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement