లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బీజేపీ కార్పొరేటర్పై మరో కిడ్నాప్ కేసు, ఇప్పటికే రిమాండ్లో 10మంది-షాకింగ్ విషయాలు
గడ్డి అన్నారం బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై మరో కిడ్నాప్ కేసు నమోదైంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆయనపై రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గత 28న జయశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదు నమోదైంది. కార్పొరేటర్ కార్యాలయంలో నిర్భందించి బెదిరింపులు చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో పాటు పునిత్, రవి వర్మ, హేమంత్, కోటేశ్వరరావుపై కూడా కేసు నమోదైంది. స్థానిక పీ ఎన్ టీ
గెయిల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలివే!
గెయిల్ ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు గెయిల్ అధికారిక సైట్ gailonline.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గెయిల్ ఇండియా లిమిటెడ్...