లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
తెలంగాణాకు ఉద్యమాలు కొత్తకాదు.. మీకిప్పుడు సెప్టెంబర్17 గుర్తొచ్చిందా? మంత్రి కేటీఆర్ ఫైర్!!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది సంవత్సరాలలో కేంద్రానికి గుర్తురాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిర్మలా సీతారామన్ కరెన్సీనోట్లపై మోడీ ఫోటోను ముద్రించాలని ఆదేశిస్తారేమో.. మంత్రి కేటీఆర్ సెటైర్లు!! తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు తెస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి
ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ.. పాలసీదారులకు ఎల్ఐసీ ఉపశమనం
ఎల్ఐసీ బీమా పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఎల్ఐసీ తెలిపింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ల్యాప్స్ అయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణ...