వైయస్ఆర్సీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం:
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
యువజన విభాగం :బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
మహిళా విభాగం :పోతుల సునీత, ఎమ్మెల్సీ
బీసీ సెల్:జంగా కృష్ణమూర్తి
ఎస్టీ సెల్ :మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం), మేరాజోత్ హనుమంత్ నాయక్(మైదానం ప్రాంతం)
రైతు విభాగం :ఎంవీఎస్ నాగిరెడ్డి
విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య
చేనేత విభాగం :గంజి చిరంజీవి
వైయస్ఆర్ టీయూసీ:డాక్టర్ పూసూరు గౌతమ్రెడ్డి
వికలాంగుల విభాగం:బందెల కిరణ్ రాజు
సాంస్కృతిక విభాగం:వంగపండు ఉష
ప్రచార విభాగం: ఆర్. ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్రెడ్డి
గ్రీవెన్స్ సెల్: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి
న్యాయ విభాగం:ఎం. మనోహర్రెడ్డి
ఐటీ విభాగం:సునీల్ పోసింరెడ్డి
ఎన్ఆర్ఐ విభాగం:మేడపాటి వెంకట్
వైయస్ఆర్ టీఎఫ్:కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
ఎస్సీ సెల్ :జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్(ఎంపీ), కైలే అనిల్కుమార్, మొండితోక అరుణ్
మైనారిటీ సెల్:షేక్ వి. ఖాదర్బాషా
వైయస్ఆర్ సేవాదళ్:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
డాక్టర్ల విభాగం:బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
క్రిష్టియన్ మైనారిటీ సెల్:జాన్సన్ మేడిది
వాణిజ్య విభాగం:పల్లపోతు మురళీకృష్ణ, కుప్పం ప్రసాద్