Wednesday, September 24, 2025

నా కొడుకు వస్తాడంటే… కుక్కలు ఎందుకు మొరుగుతున్నాయ్ – వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే, వైఎస్సార్సీపీ నేతలు అతనిపై వ్యాఖ్యలు చేయడం వెనుక భయం ఉందని ఆమె పేర్కొన్నారు.
“నా కొడుకు ఇప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. కానీ ఆయన పేరు వినగానే కొందరు ఎందుకు వణుకుతున్నారు ?. ఆయన రాజకీయాల్లోకి రావడం ఇప్పటికీ కాలేదు. అలాంటప్పుడు వైఎస్సార్సీపీకి అంత భయమెందుకు?” అని షర్మిల నిలదీశారు.
“నా కుమారుడికి ‘రాజారెడ్డి’ అనే పేరు పెట్టింది నా తండ్రి. అది కుటుంబ వారసత్వానికి సంకేతం. ఆయన వైఎస్ వారసుడు – ఇది ఎవరి మొరలతో మారదు. ఎన్ని కుక్కలు మొరిగినా, చంద్రుడి స్థానం తక్కువవదు,” అంటూ తేటతెల్లంగా వ్యాఖ్యానించారు.
ఆమె వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశాలు:
• తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉన్నా, ఇంకా రంగప్రవేశం చేయలేదని స్పష్టం.
• వైఎస్సార్సీపీ భయపడుతున్న తీరు తమ అసహాయతను వెల్లడిస్తున్నదని వ్యాఖ్య.
• ‘రాజారెడ్డి’ పేరు కుటుంబ గౌరవానికి నిదర్శనమని, అది సగర్వంగా తన కుమారుడికి పెట్టినదని స్పష్టం.
• “ఎన్ని విమర్శలు వచ్చినా, మా కుటుంబ వారసత్వాన్ని ఎవరూ తగ్గించలేరు” షర్మిళ ధీమా.

Hot this week

దొరికితే స్మగ్లర్ దొరక్కుంటే భాస్కర్

"లక్కీ భాస్కర్" కాదు... ఇది రియల్ లైఫ్ స్కామ్ ! తెలుగు ప్రేక్షకులందరికీ...

బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహం.. అనంతరం విషాదం!

హైదరాబాద్‌లోని ఆదిబట్లలో బతుకమ్మ సంబరాలు ముగిసిన కొద్దిసేపటికే, ఓ మహిళ గుండెపోటుతో...

సభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదు: కమల్ హాసన్

కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సభలకు వచ్చే జనాలంతా ఓటేస్తారనేది భ్రమ"...

నంబర్ 1 గా ఎదగాలి : కలెక్టర్ల సదస్సులో  చంద్రబాబు 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌ దేశంగా తీర్చిదిద్దాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

Topics

దొరికితే స్మగ్లర్ దొరక్కుంటే భాస్కర్

"లక్కీ భాస్కర్" కాదు... ఇది రియల్ లైఫ్ స్కామ్ ! తెలుగు ప్రేక్షకులందరికీ...

బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహం.. అనంతరం విషాదం!

హైదరాబాద్‌లోని ఆదిబట్లలో బతుకమ్మ సంబరాలు ముగిసిన కొద్దిసేపటికే, ఓ మహిళ గుండెపోటుతో...

సభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదు: కమల్ హాసన్

కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సభలకు వచ్చే జనాలంతా ఓటేస్తారనేది భ్రమ"...

నంబర్ 1 గా ఎదగాలి : కలెక్టర్ల సదస్సులో  చంద్రబాబు 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌ దేశంగా తీర్చిదిద్దాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం – చంద్రబాబు ఆదేశాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజురోజుకు యాత్రికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో అత్యాధునిక...

చీట్ చేసిన కాంగ్రెస్…? చెప్పుతో కొట్టాలి !

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారని...

గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ – పూర్తి వివరాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పోస్టులకు...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img